AP SSC : నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh SSC Supplementary 2022 Exam Start From Today.
గత నెలలో ఏపీ విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి 6 లక్షల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తే.. వారిలో 4.14 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యాసంవత్సరాలన్ని నష్టపోకుండా ఉండేందుకు.. నెలలోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ స్లపిమెంటరీ పరీక్షలు జులై 15వ తేదీ వరకు జరుతాయని అధికారులు వెల్లడించారు. అయితే.. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
Also Read
TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..
అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఆనారోగ్యంగా ఉన్నవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2,01,627 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించిన అధికారులు.. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!