AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్షీట్లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు..
- కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చిన సిట్..
- 48కి చేరిన నిందితుల సంఖ్య.. ఛార్జ్షీట్లో 16 మంది పాత్రపై అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. అయితే, ఈ రోజు ఆయనను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించనున్నారు. ఇక, తాజాగా దాఖలైన ఛార్జ్షీట్ లో మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 305 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో మరో 48 మందిని నిందితులుగా పేర్కొనింది. ఇందులో కొత్తగా ఇంకో 8 మందిని సిట్ చేర్చింది. ఈ ఛార్జ్షీట్లో 16 మంది పాత్రపై స్పష్టమైన అభియోగాలను సిట్ అధికారులు నమోదు చేశారు.
Read Also: Big Breaking: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- OTR : రావులపాలెంలో పేకాట శిబిరాలను గుట్టురట్టు చేసిన టీడీపీ అంతర్గత విబేధాలు
అయితే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్షీట్లో సిట్ ప్రస్తావించింది. ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆ పాలసీ అమలులో తీసుకున్న నిర్ణయాలు జగన్ కు తెలుసు అనే ప్రస్తావనకు వచ్చింది. కాగా, ఆయనను నిందితుడిగా మాత్రం చేర్చలేదు. జగన్ పాత్రపై పూర్తి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలియజేసినట్లు సమాచారం.
Read Also: Farah Khan : ప్రీమియర్ షో లో షారుక్, దీపిక డీప్ స్లీప్.. ఫరాఖాన్ రివీల్ చేసిన షాక్ స్టోరి
తాజాగా ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చిన 8 మంది వివరాలు:
* అనిరుధ్ రెడ్డి
* బొల్లారం శివకుమార్
* సైమన్ ప్రసన్
* రాజీవ్ ప్రతాప్
* కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి
* మోహన్ కుమార్
* అనిల్ కుమార్ రెడ్డి
* సుజల్ బెహ్రూన్
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!