AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్షీట్లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు..
- కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చిన సిట్..
- 48కి చేరిన నిందితుల సంఖ్య.. ఛార్జ్షీట్లో 16 మంది పాత్రపై అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. అయితే, ఈ రోజు ఆయనను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించనున్నారు. ఇక, తాజాగా దాఖలైన ఛార్జ్షీట్ లో మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 305 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో మరో 48 మందిని నిందితులుగా పేర్కొనింది. ఇందులో కొత్తగా ఇంకో 8 మందిని సిట్ చేర్చింది. ఈ ఛార్జ్షీట్లో 16 మంది పాత్రపై స్పష్టమైన అభియోగాలను సిట్ అధికారులు నమోదు చేశారు.
Read Also: Big Breaking: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు!
Also Read
అయితే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్షీట్లో సిట్ ప్రస్తావించింది. ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆ పాలసీ అమలులో తీసుకున్న నిర్ణయాలు జగన్ కు తెలుసు అనే ప్రస్తావనకు వచ్చింది. కాగా, ఆయనను నిందితుడిగా మాత్రం చేర్చలేదు. జగన్ పాత్రపై పూర్తి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలియజేసినట్లు సమాచారం.
Read Also: Farah Khan : ప్రీమియర్ షో లో షారుక్, దీపిక డీప్ స్లీప్.. ఫరాఖాన్ రివీల్ చేసిన షాక్ స్టోరి
తాజాగా ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చిన 8 మంది వివరాలు:
* అనిరుధ్ రెడ్డి
* బొల్లారం శివకుమార్
* సైమన్ ప్రసన్
* రాజీవ్ ప్రతాప్
* కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి
* మోహన్ కుమార్
* అనిల్ కుమార్ రెడ్డి
* సుజల్ బెహ్రూన్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?