No Plastic In AP Secretariat: ఏపీ సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్.. ఈ నెల 18 నుంచి అమలు..
- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సచివాలయంలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధం..
- ఈ నెల 18వ తేదీ నుంచి సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్ విధానం అమలు..
- సచివాలయంలో ఉద్యోగులకు స్టీల్ బాటిళ్లు అందిస్తున్నాం: ఏపీ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Plastic In AP Secretariat: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి రాష్ట్ర సెక్రెటేరియట్ లో నో ప్లాస్టీక్ విధానం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక నుంచి గాజు, స్టీల్ సీసాలతో నీటి సరఫరా చేయనున్నారు. అలాగే, ఉద్యోగులకు స్వచాంధ్ర కార్పొరేషన్ సహకారంతో స్టీల్ బాటిళ్లు పంపిణీ చేయనున్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యుట్ బాగ్ స్టాల్ ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ప్రారంభించారు.
Read Also: Raghunandan Rao: రాహుల్ గాంధీ నియోజకవర్గంలో 71 వేల 977 దొంగ ఓట్లు..!
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ఇక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. 8 నెలలుగా రాష్ట్రంలో స్వచ్చాంధ్ర కార్యక్రమం జరుగుతోంది.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం పై దృష్టి పెట్టాం.. ఏపీ సచివాలయంలో మొదటి సారి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాం.. సచివాలయంలో ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు వాడుతున్నారు.. సచివాలయంలో ఉద్యోగులకు స్టీల్ బాటిళ్లు అందిస్తున్నాం.. కొన్ని ప్రాంతాల్లో గ్లాస్ బాటిళ్లు ఉపయోగిస్తాం.. హ్యూమన్ టచ్ లేకుండా.. కొత్త టెక్నలాజీతో గ్లాస్ బాటిళ్లు రీ ఫిలింగ్ జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్. విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. సింగిల్ యూజ్డ్ ప్రత్యామ్నాయ పద్ధతిలో మెప్మా ఆధ్వర్యంలో జ్యూట్ బాగ్ లు, కొబ్బరి పీచుతో చేసిన బ్యాగులు అందుబాటులో ఉంటాయని సురేష్ కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!