CM Jagan Mohan Reddy: పోలవరం నిర్వాసితులకు కేంద్రం పరిహారం ఇవ్వకుంటే నేనే ఇస్తా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు విని, పరిష్కరించేందుకే తాను వచ్చానని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నానని తెలిపారు. రూ.వెయ్యి, రెండు వేల కోట్లు అయితే తాను భరించేవాడిని అని.. కానీ రూ.20 వేల కోట్లు కావాలని,,. అందుకే ప్రతిసారీ కేంద్రాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు. కేంద్రం పరిహారం ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తానే ఇస్తానని.. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు త్వరగా కట్టిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
Read Also: Srikakulam YCP Politics : శ్రీకాకుళం వైసీపీలో వాడీ వేడిగా గ్రూపు రాజకీయాలు
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ఎవరికి ఎలాంటి వరద నష్టం జరిగినా గ్రామ సచివాలయంలో లిస్ట్లో ఉంటుందని సీఎం జగన్ అన్నారు. వరద నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని జగన్ స్పష్టం చేశారు. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని జగన్ తెలిపారు. వరద బాధితులకు పారదర్శకంగా పరిహారం అందించామని.. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించామని వివరించారు. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చామని సీఎం జగన్ చెప్పారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!