బీజేపీ తోక పార్టీ అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ బర్త్ డే రోజున 2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక చేస్తున్నాం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రేషన్ బియ్యం కి రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు 5 కోట్లు పోస్ట్ కార్డులతో కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. మోడీ జన్మదిన వేడుకలను 20 రోజుల పాటు రోజుకో ప్రాధాన్యతా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్వచ్చ భారత్, మన్ కీ బాత్, రక్తదాన శిబిరాలు, మోడీ జీవిత విశేషాల ప్రదర్శన పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ఇక వినాయచవితి సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాం. బీజేపీ తోక పార్టీగా మారిందని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించాడు. మాది తోక పార్టీ కాదు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎవరి తోకలు ఎప్పుడు కత్తిరిస్తామో వెయిట్ చేయండి అని పేర్కొన్నారు. చంద్రబాబు రాస్తే నేను సంతకం చేశానని మాట్లాడే అర్హత లేదు. తోక పార్టీ అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అన్న ఆయన పిషరీష్ శాఖ బడ్జెట్ ఎంతో మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పలేడు అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!