Amaravati: సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలో మార్పులు.. కొత్త టీంలు ఏర్పాటు..!
- సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు కొత్త టీంలు ఏర్పాటు
- సీఎం జిల్లాల పర్యటన, నియోజకవర్గాల్లో పర్యటనలను టీంలు మానిటరింగ్
- జోన్ల వారీగా అధికారుల నియామకం
- సీఎం జిల్లాల పర్యటనలకు సంబంధించి కొన్ని మార్పులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు కొత్త టీంలు ఏర్పాటు అవుతున్నాయి.. సీఎం జిల్లాల పర్యటన, నియోజకవర్గాల్లో పర్యటనలను టీంలు మానిటరింగ్ చేస్తాయి. అందుకోసం జోన్ల వారీగా అధికారుల నియామకం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో సీఎం పర్యటన ముందుగా కొంతమంది అధికారుల బృందం పరిస్థితి సమీక్ష చేస్తుంది.. జిల్లాలలో సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు, పరిపాలన, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనేది కమిటీ అంచనా వేస్తుంది. కమిటి రిపోర్ట్ తర్వాత సీఎం పర్యటన ఉండనుంది.
Read Also: Shadnagar Murder : షాద్నగర్ శివలీల హత్య కేసు ఛేదించిన పోలీసులు
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
అధికారులతో కూడిన బృందాలను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్స్ పార్టీగా 4 జోన్లకు బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ, ప్రణాళికా విభాగం, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి అధికారుల బృందాలు ఉంటాయి.. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల నుంచి కూడా బృందాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలతో సీఎం సమావేశాలకు సంబంధించి కూడా ఈ టీం కసరత్తు చేస్తుంది.
Read Also: Budget 2025 : దేశ బడ్జెట్ను మొదటిసారిగా ‘హిందీ’లో ఎప్పుడు ముద్రించారో తెలుసా ?
సీఎం జిల్లాల టూర్లకు వేదిక ఏర్పాటు, ఎక్కడ సభ ఏర్పాటు చేయాలి అనే అంశంపై కూడా ఒక టీం పని చేస్తుంది. అలాగే.. కేటరింగ్ ఏర్పాట్లు కూడా ఈ టీం నిర్వహిస్తోంది.. సీఎం జిల్లా పర్యటనలకు సంబంధించి స్థానిక నేతలతో ఇంటరాక్షన్ పై కూడా ఈ బృందాలు దృష్టి పెడతాయి. ప్రజలతో సన్నిహిత సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తెలుసుకోవడం కోసమే ఈ టీమ్స్ ప్రధానంగా ఏర్పాటు అవుతున్నాయి. జిల్లా స్థాయిలోను నియోజకవర్గంలో పరిస్థితి తెలుసుకోవడంపైన కూడా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోంది.
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?