Minister Nara Lokesh: 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యం.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి..
- ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం..
- వైజాగ్లో త్వరలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్..
- పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు..
- సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయి..
- 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్.. వైజాగ్లో త్వరలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.. పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.. సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయి.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందన్నారు లోకేష్.. 16 నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయన్న ఆయన.. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిత్తల్ రూ.1.5లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. బీపీసీఎల్ రూ.లక్ష కోట్లు, ఎన్టీపీసీ రూ.1.60లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.. ఏపీకి సమర్థ నాయకత్వం ఉంది.. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సీఎం ఆధ్వర్యంలో సదస్సు జరగబోతుంది.. పెట్టుబడిదారులు, ప్రభుత్వం, ప్రజలు కలిస్తేనే సీఐఐ సదస్సు.. 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు..
Read Also: Apple Watch : యువకుడి ప్రాణం కాపాడిన ఆపిల్ వాచ్
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కల్పన ప్రధాన అంశం గా చూస్తున్నాం. వైజాగ్ లో త్వరలో సీఐఐ పార్టనర్ షిప్ సమిట్ జరగనుంది. ఉద్యోగాల కల్పన.. పెట్టుబడులు ప్రధాన ఎజెండా గా జరుగుతుంది.. 410 ఎంవోయూలపై సంతకాలు జరుగుతాయి. 9 .8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలుచ, ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. ఇక, 45 దేశాల నుంచి 300 పైగా ప్రతినిధులు వైజాగ్ లో జరిగే పారిశ్రామిక సదస్సుకు హాజరవుతారు. ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. 3 G20 దేశాలు, యూరప్, మిడిల్ ఏసియా లాంటి దేశాలతో పాటు పలువురు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, రామ్మోహన్, అశ్వనీ వైష్ణవ్, అన్నపూర్ణా దేవి, పలువురు MoS లు వస్తున్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!