AP High Court: ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఎస్పీకి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజీలో 2021లో అనుమానాస్పదంగా మృతి చెందిన మువ్వల గణేష్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పూర్తి విచారణ జరగలేదని హైకోర్టు తీవ్రంగా అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయం ప్రకారం, పోలీసులు కొన్ని వ్యక్తులను రక్షించడానికి మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథలు తయారు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు సీబీఐ ద్వారా కేసు విచారణ జరపించి, రాష్ట్ర పోలీసులు తప్పు చేసారా చూడమని సిఫార్స్ చేసింది. తప్పు చేసిన వారిపై డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. హైకోర్టు శ్రీకాకుళం ఎస్పీని ఈ నెల 13న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎస్పీ పూర్తి విచారణ రిపోర్టును కూడా హైకోర్టుకి సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కేసు విషయానికి వస్తే.. మువ్వల గణేష్ మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి, కచ్చితమైన విచారణ కోసం కోరారు. వారు ఆరోపించారు, గణేష్ కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారని తేల్చి చెప్పడంతో కాలేజీ యాజమాన్యం దాడి చేసి చంపేసిందని. పోలీసుల ఫైనల్ రిపోర్ట్ ప్రకారం, ప్రేమ విఫలాన్ని కారణంగా మృతి చెందినట్లు పేర్కొనబడింది. అయితే, మృతుడి తల్లిదండ్రుల న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు సమగ్రంగా పరిశీలించి, కేసు నుండి కాలేజీ యాజమాన్యాన్ని రక్షించడానికి రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టుకు తెలియజేశారు. హైకోర్టు జడ శ్రావణ్ వాదనలను గౌరవిస్తూ, పూర్తి విచారణ జరుపుకుని తప్పిదాలుంటే బాధ్యత వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!