AP High Court: శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజీలో 2021లో అనుమానాస్పదంగా మృతి చెందిన మువ్వల గణేష్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పూర్తి విచారణ జరగలేదని హైకోర్టు తీవ్రంగా అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయం ప్రకారం, పోలీసులు కొన్ని వ్యక్తులను రక్షించడానికి మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథలు తయారు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు సీబీఐ ద్వారా కేసు విచారణ జరపించి, రాష్ట్ర…