Amaravati Farmers Get Relief: అమరావతి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..
- రాజధాని అమరావతి రైతుల కోసం కేంద్రం ప్రత్యేక రాయితీ..
- క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గడువు పెంపు...
- మార్చి 31, 2031 వరకు సడలింపు కొనసాగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers Get Relief: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెబుతూ.. కీలక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. భూసమీకరణలో భాగంగా తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరేలా క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువును పొడిగించింది. ఈ నిర్ణయం ప్రకారం, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు కొనసాగించనున్నారు. ఈ సడలింపు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో పాల్గొన్న రైతులకు వర్తించనుంది.
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
కాగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా భూముల మార్పిడి, ప్లాట్ల కేటాయింపులో వచ్చే పన్ను భారాన్ని తగ్గించడంలో ఈ సడలింపు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ చర్య ద్వారా అమరావతి రైతులకు పెద్ద ఊరటనిచ్చినట్లైంది. భవిష్యత్తులో కూడా రాజధాని అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ఇది సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ నిర్ణయం అమరావతి రైతుల ఆర్థిక భద్రతకు తోడ్పడటమే కాకుండా, రాజధాని అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!