Dance in ClassRoom: క్లాస్ రూమ్లో డ్యాన్స్లు.. 8 మంది విద్యార్థులపై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్లాస్ రూమ్లో సరదాగా ఉండాలి, లెక్చరర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి.. లెక్చరర్ లేని సమయంలో.. క్లాస్రూమ్లో అల్లరి చేయడం ఎక్కడైనా జరిగే తంతుయే కావొచ్చు.. కానీ, అది ఏ మాత్రం శృతిమించకూడదు.. విద్యార్థుల భవిష్యత్పై దాని ప్రభావం పడుతోంది.. ఇప్పుడు కాకినాడలో అదే జరిగింది.. క్లాస్రూమ్లో పిచ్చి డ్యాన్స్లు వేయడమే కాదు.. ఆ వీడియోను సెల్ఫోన్లో చిత్రీకరించారు.. ఒక్కరు, ఇద్దరు.. ఆ తర్వాత ముగ్గురు.. ఆ తర్వాత పెద్ద గ్యాంగ్ ఇలా.. అంతా చేరి పిచ్చి స్టెప్పులు వేసింది.. ఆ వీడియో కాస్తా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో.. ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.. ఆ విషయం తల్లి దండ్రుల వరకు వెళ్లడంతో.. విద్యార్థుల భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్లాస్ రూమ్లో కొందరు విద్యార్థులు.. పిచ్చి చేష్టలు చేశారు.. ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేశారు.. చూసేవారికే ఆ స్టెప్పులు ఇబ్బంది కరంగా ఉన్నాయి.. ఆ స్టెప్పులను వీడియో చిత్రీకరించడంతో.. అది కాస్తా యాజమాన్యం వరకు వెళ్లింది.. దీంతో, 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం.. అయితే, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థులు.. వారం గడిచినా.. ప్రతీరోజు కాలేజీకి వెళ్లి వస్తూనే ఉన్నారు.. దీనిపై విద్యార్థులను సస్పెండ్ చేసి తొమ్మిది రోజులు అవుతున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు కాలేజ్ కి వెళ్లి తిరిగి వస్తున్నారని, వారు మానసికక్షోభకి గురవుతున్నారని.. విద్యార్థి తల్లి వాయిస్ మెసేజ్ ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది.. పిల్లలు ఏమైనా చేసుకుంటే కాలేజ్ యజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!