Andhra Pradesh: ఏపీలో హెల్త్ క్లినిక్లుగా 10వేల గ్రామ సచివాలయాలు
Andhra Pradesh: గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్లుగా నోటిఫై చేస్తున్నామని.. శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Read Also: షియోమి ‘కుంగ్ ఫూ రోబో’ ప్రత్యేకతల గురించి తెలుసా?
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
కాగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నామని.. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న రోగులకు ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించేలా చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులోకి వస్తారని.. డాక్టర్ మారినా నెంబర్ మాత్రం పర్మినెంట్గా ఉండేలా చేస్తామన్నారు. ఏ సమస్య ఉన్న ఏ సమయంలో అయిన డాక్టర్కు ప్రజలు కాల్ చేసి అవకాశం కల్పిస్తామని తెలిపారు. వీటికి తర్వాత ఏరియా ఆస్పత్రి డాక్టర్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని.. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చినా మా డాక్టర్ ఉన్నారన్న నమ్మకం కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు. డాక్టర్లకు ఇదో మంచి పేరు తెచ్చుకునే అవకాశమని అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరుష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 42వేల పోస్టులను భర్తీ చేశామని.. ఇంకో 4 వేల మందిని నియమిస్తామని తెలిపారు. సంక్రాంతి నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుండి పైలెట్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని.. 432 వాహనాలు రాగానే సంక్రాంతి నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!