Andhra Pradesh: ఏపీలో హెల్త్ క్లినిక్లుగా 10వేల గ్రామ సచివాలయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్లుగా నోటిఫై చేస్తున్నామని.. శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Read Also: షియోమి ‘కుంగ్ ఫూ రోబో’ ప్రత్యేకతల గురించి తెలుసా?
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
కాగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నామని.. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న రోగులకు ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించేలా చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులోకి వస్తారని.. డాక్టర్ మారినా నెంబర్ మాత్రం పర్మినెంట్గా ఉండేలా చేస్తామన్నారు. ఏ సమస్య ఉన్న ఏ సమయంలో అయిన డాక్టర్కు ప్రజలు కాల్ చేసి అవకాశం కల్పిస్తామని తెలిపారు. వీటికి తర్వాత ఏరియా ఆస్పత్రి డాక్టర్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని.. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చినా మా డాక్టర్ ఉన్నారన్న నమ్మకం కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు. డాక్టర్లకు ఇదో మంచి పేరు తెచ్చుకునే అవకాశమని అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరుష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 42వేల పోస్టులను భర్తీ చేశామని.. ఇంకో 4 వేల మందిని నియమిస్తామని తెలిపారు. సంక్రాంతి నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుండి పైలెట్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని.. 432 వాహనాలు రాగానే సంక్రాంతి నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!