Virat Kohli: విరాట్ కోహ్లీ మొబైల్ వాల్పేపర్గా ఆయన ఫోటో.. ఎవరీయన?
- విరాట్ కోహ్లీ ఫోన్ వాల్పేపర్పై ఫోటో..
- ఆ వాల్పేపర్పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో..
- ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెనర్ టాప్ బస్లో భారత క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వాంఖడే స్టేడియంలో క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఫోన్ వాల్పేపర్పై ఓ ఫోటో కెమెరా కంటికి చిక్కింది. ఇది తన సతీమణి అనుష్క దే కదా అనుకుంటే పొరపాటేనండోయ్. ఆ వాల్పేపర్పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో. ఇంతకీ.. నీమ్ కరోలి బాబా ఎవరు? విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ వాల్పేపర్గా అతని చిత్రం ఉంటే, ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
Read also: Hyderabad Bonalu: జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
నీమ్ కరోలి బాబాను నీబ్ కరోరి బాబా అని కూడా అంటారు. కరోలి బాబా అసలు పేరు లక్ష్మణ్ దాస్. 1958లో లక్ష్మణ్ దాస్ తన సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణిస్తుండడంతో కరోలి గ్రామ సమీపంలో టీటీ అతన్ని రైలు నుండి దింపేసింది. ఆ తర్వాత రైలు ముందుకు కదలదు. దీంతో సాధువును రైలు నుంచి దింపినందున రైలు కదలకపోవడంతో బాబాను ఎక్కించుకోవాలని ప్రయాణికులు సూచించడంతో టీటీ మళ్లీ రైలు ఎక్కించారు. అయితే.. రెండు షరతులతో బాబా మళ్లీ రైలు ఎక్కనున్నారు.

Read also: Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..
అదేమిటంటే.. కరోలి గ్రామంలో రైల్వేస్టేషన్ నిర్మించాలని రైల్వే అధికారులకు సిఫార్సు చేయడంతోపాటు సాధువులతో సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని కోరారట. టీటీ వారికి అంగీకరించి, లక్ష్మణ్ దాస్ రైలు ఎక్కిన తర్వాత, రైలు ముందుకు కదులుతుంది. అతను కరోలి గ్రామంలో అడుగుపెట్టాడు మరియు అక్కడ కొంతకాలం ఉన్నాడు, అందుకే అతనికి నీమ్ కరోలి బాబా అని పేరు వచ్చింది. అయితే.. మహారాజ్ జీ అని కూడా పిలుస్తారు. ఈ బాబాను హనుమంతుని రూపమని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లోని కరోలి బాబాకు దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆశ్రమం నైనితాల్ నుండి 65 కి.మీ దూరంలో పంత్నగర్లో ఉంది. 1900లో జన్మించిన కరోలి బాబా 1973లో మరణించారు.
Bharateeyudu 2: భాగ్యనగరంలో ‘భారతీయుడు 2’ సందడి.. గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!