అదృష్టం: ఒక్కరాత్రిలోనే ఆ 31 కుటుంబాలు కోట్లకు అధిపతులయ్యాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ నివశించే ప్రజలు పనుల కోసం, ఉద్యోగాల కోసం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కాయాకష్టం చేసి జీవనాన్ని వెళ్లదీస్తుంటారు. కొంతమంది ఉన్న ఊర్లోనే ఉంటూ దొరికిన పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఇదే ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరుల్ని చేసింది. రాత్రికి రాత్రే అంటే వారికేమి నిధులు, నిక్షేపాలు దొరకలేదు. ప్రభుత్వం నుంచే వారికి భారీ సాయం అందింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతం ప్రకృతికి నిలయం. అంతేకాదు, ఈ తవాంగ్ ప్రాంతంలో బొంజా అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరికి కొంత భూమి ఉన్నది. ఈ భూమే వారిని కోటీశ్వరుల్ని చేసింది.
Read: సరికొత్త సోలార్ ప్యానల్స్: సూర్యుడి గమనాన్ని అనుసరించి…
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
ఈ గ్రామంలో ఇండియన్ ఆర్మీ కొన్ని నిర్మాణాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీ నివశించేందుకు గృహాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేంద్రం రూ. 200.056 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇండియన్ ఆర్మీ గృహాల నిర్మాణం కోసం బోంజా గ్రామంలో భూమిని సేకరించింది అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 31 కుటుంబాలకు చెందిన భూమిని సేకరించారు. ఈ 31 కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం కింద రూ. 40.8 కోట్ల రూపాలయను మంజూరు చేసింది. నష్టపరిహారానికి చెందని చెక్కులను ఆరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ ఆయా కుటుంబాలకు అందజేశారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలకు పైగా నష్టపరిహారం అందింది. నష్టపరిహారం కింద కోటి రూపాయలకు పైగా సొమ్ము అందడంతో ఆయా కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!