Telio EV CEO Amit Singh: ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే లీడింగ్లో నిలుస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telio EV CEO Amit Singh: విద్యుత్ వాహనాల ఛార్జింగ్ సర్వీసుల విషయంలో తమ సంస్థ భవిష్యత్తులో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లీడింగ్లో ఉంటుందని ‘టెలియొ ఈవీ’ ఫౌండర్ సీఈఓ అమిత్ సింగ్ తెలిపారు. ఈవీ సెగ్మెంట్లో మరింత మంచి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీలు ఎక్కువ ఉంటే ఛార్జింగ్ స్టేషన్లు లేవని, ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువ ఉంటే వాటికి తగ్గ వాహనాలు లేవని చెప్పారు. ఈ లోటును భర్తీ చేయటానికే తాము ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
2030 నాటికి ఇండియాలో 80 శాతం ఈవీ టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలే ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలోనూ 70 శాతం విద్యుత్ వాహనాలు వాడుకలోకి రానున్నాయని వెల్లడించారు. తక్కువలో తక్కువ 30 శాతం ఈవీ కార్లు రోడ్ల మీద తిరుగుతాయని చెప్పారు. ఈవీ సెక్టార్, టెక్నాలజీ, బ్యాటరీలు, మోటార్లు, ఛార్జర్లు రోజురోజుకీ డెవలప్ అవుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఈ రంగంలోకి మరింత మంది ఎంట్రప్రెన్యూర్లు, ఫండ్స్ వస్తాయని తెలిపారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ‘టెలియొ ఈవీ’ సీఈఓ అమిత్ సింగ్ ‘ఎన్-బిజినెస్ ఇన్సైడర్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడొచ్చు. ఆ వీడియో ఈ కిందనే ఉందని గమనించగలరు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!