చంద్రబాబుకు ఉగ్రవాదుల లక్షణాలన్నాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు , టీడీపీ నేతల పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు , లోకేష్ & బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు తెలుగు ప్రజలను రానివ్వడం లేదు. దీనికి ఎల్లో వైరస్ కారణం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు లాగా నీచరాజకీయాలు మరెవరూ చేయలేరు. అసలు చంద్రబాబు ప్రజల వైపా…వైరస్ వైపా అని అన్నారు. చంద్రబాబుకు ఉగ్రవాదులకు ఉండే లక్షణాలన్నా ఉన్నాయి. చంద్రబాబు ఒక రాజకీయ ఉగ్రవాది. ఎన్ 440 వైరస్ విషయంలో నా పై దృష్ప్రచారం జరుగుతోంది. నేను ఒక ఛానల్ డిబేట్ లో చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఎన్ 440 వైరస్ పై ఎవరైనా డిబేట్ కు రావాలని సవాల్ విసురుతున్నా… దమ్ముంటే ఎవరైనా నాతో డిబేట్ కు రావాలి అన్నారు. వ్యాక్సిన్ ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పడానికి సిగ్గులేదా… వ్యాక్సిన్ కోసం ఇళ్లలో కూర్చుని దీక్షలు చేస్తున్న వారికి ఇంగితజ్ఞానం ఉందా. అచ్చెన్నాయుడికి చేతనైతే చంద్రబాబుకు చెప్పండి. భారత్ బయోటెక్ తో మాట్లాడి వ్యాక్సిన్ పంపిణీ చేయమని చెప్పమని సలహా ఇవ్వండి. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు. కోవిడ్ హాస్పిటల్స్ లో సిబ్బంది కొరత లేదు అని తెలిపారు మంత్రి.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..