అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన కమీషనర్ సజ్జనార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… సైబరాబాద్ పోలీసులు మరియు SCSC కలిసి సంవత్సరం నుండి చాలా కార్యక్రమాలు చేపట్టాడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ లు ప్రారంభిండం జరిగింది. అంబులెన్స్ లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి పలు ఐటీ కంపెనీలు సహకారంతో 12 అంబులెన్స్ లను అందుబాటులోకీ తెచ్చాం. నగరం మొత్తం ఈ 12 అంబులెన్స్ లు నడుస్తాయి. అంబులెన్స్ ల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఎస్సై ర్యాంక్ అధికారి ఈ కంట్రోల్ రూం ఆపరేట్ చేస్తాడు. అంబులెన్స్ ల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ఐటీ కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తు ప్రజలను మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.. వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న ప్రతిఒక్కరు ఈ ఫ్రీ అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలి అని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో SCSC సెక్రటరీ కృష్ణ ఏదుల, డీసీపీ లు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!