పెట్రోల్ ధరలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు…
దేశంలో గత రెండు నెలలుగా పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. వాహనాలను బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, పెట్రోల్ ధరల పెరుగుదలపై మధ్యప్రదేశ్ మంత్రి ఓమ్ ప్రకాశ్ శక్లేచా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: “తగ్గేదే లే” అంటున్న వరుణ్ తేజ్ హీరోయిన్ !
ఇబ్బందులు పడినపుడే మంచిరోజులు వచ్చినపుడు ఆనందాన్ని అనుభవించవచ్చని, ఇబ్బందులు లేకుంటే సంతోషాన్ని అనుభవించలేరని అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై అభిప్రాయం ఎంటని అడగ్గా ఆయన పై విధంగా స్పందించారు. పెరుగుతున్న ధరలతో ప్రజల నడ్డి విరుగుతుంటే, ఇబ్బందులు వచ్చినపుడే ఆనందం విలువ తెలుస్తుందని ఎలా అంటారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
-
Yash : గోవాలో తండ్రీకొడుకుల పగ: ‘టాక్సిక్’ కథ లీక్ చేసిన యశ్
-
Electric Scooters: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Air India Crisis: రూ.22 వేల కోట్ల నష్టంలో ఎయిర్ ఇండియా.. టాటా బాస్తో సింగపూర్ ఎయిర్లైన్స్ CEO రెస్క్యూ మీటింగ్!
ట్రెండింగ్
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!