రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వినూత్న పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారి కోసం వెస్ట్రన్ రైల్వే వినూత్న పథకం తెరమీదకు తెచ్చింది. డిస్పోజబుల్ బెడ్ రోల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు 150 రూపాయలు చెల్లిస్తే ఈసదుపాయం పొందవచ్చు.
ఈ డిస్పోజబుల్ బెడ్ రోల్ ప్యాకేజీలో 7 రకాల వస్తువులు ప్రయాణికులకు లభిస్తాయి.
1.డిస్పోజబుల్ బెడ్ షీట్ 1
2, డిస్పోజబుల్ బ్లాంకెట్ (గ్రే, బ్లూ కలర్)1
Also Read
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- డిస్పోజబుల్ పిల్లో కవర్1
- డిస్పోజబుల్ పిల్లో
- డిస్పోజబుల్ బ్లాంకెట్ మూడు పొరల ఫేస్ మాస్క్1
- డిస్పోజబుల్ హ్యాండ్ నాప్ కిన్1
- హ్యాండ్ శానిటైజర్ శాచెట్ 1 లభిస్తాయి. వీటిని భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్యాక్ చేస్తున్నారు.
ఈ డిస్పోజబుల్ ప్యాకెట్ నవంబర్ 27 నుంచి నాలుగు రైళ్ళలో అందుబాటులోకి తెచ్చింది. వెండర్స్ రైళ్ళలో వీటిని అమ్ముతారు. ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయవచ్చు. 12951 ముంబై-ఢిల్లీ రాజధాని, 12953 ఆగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్, 12903 గోల్డెన్ టెంపుల్ మెయిల్, 12925 పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ రైళ్ళలో ఈ సేవలు అందిస్తోంది. ఈ రైళ్ళలో సేవల కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది వెస్ట్రన్ రైల్వే.
ఈ రైళ్ళలో ప్రతి దానిలో ఇద్దరు వెండర్స్ వీటిని తమ దగ్గర అందుబాటులో వుంచుకుంటారు. 150 రూపాయలు చెల్లించి వీటిని వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. తమ ప్రయాణం ముగిశాక వీటిని డిస్పోజ్ చేయాల్సి వుంటుంది. ఇప్పటివరకూ రైల్వే శాఖ ఉపయోగించిన బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ కరోనా నేపథ్యంలో అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయంతో ఈ విధానం అమలుచేస్తున్నారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లను పరిశీలించాక దేశవ్యాప్తంగా ప్రధాన రైళ్ళకు విస్తరించనున్నారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా అదనపు లగేజీ భారం మోయాల్సిన అవసరం వుండదు అంటున్నారు రైల్వే అధికారులు.
బెడ్ షీట్ 1220 ఎంఎంX1905 ఎంఎం సైజ్ వుంటుంది. బ్లాంకెట్ 1370 ఎంఎం X1980 ఎంఎం సైజ్ వుంటుంది. ఇంతకుముందు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో యూవీ తరహా లగేజ్ శానిటేషన్ మెషీన్ ప్రారంభించినా. ఆదరణ లేకపోవడంతో వాటిని పక్కన పెట్టింది. వెస్ట్రన్ రైల్వే ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..