ఆ దర్శన టికెట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చు
తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు 25 రోజులలో పూర్తి చేస్తాం అన్నారు. రేపటి నుంచి రెండవ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి ….లింక్ రోడ్డు ద్వారా మొదటి ఘాట్ రోడ్డులోకి వాహనాలను మళ్ళిస్తాం అన్నారు. అంతకుముందు ఐఐటీ నిపుణుల బృందంతో సమావేశమైన టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి పలు అంశాలు చర్చించారు. టీటీడీ ఛైర్మన్తో పాటు అదనపు ఇఓ ధర్మారెడ్డి నిపుణులతో పలు విషయాలు ప్రస్తావించారు.
Also Read
చిరుత సంచారంతో భయం భయం
మరోవైపు తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద చిరుత సంచారం కలవరం కలిగించింది. అడవి పందిని వేటాడుతూ చెక్ పాయింట్ వద్దకు వచ్చింది చిరుత. భయంతో పరుగులు తీశారు భధ్రతా సిబ్బంది. పెట్రోలింగ్ వాహన సైరన్ మ్రోగించడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది చిరుత. దీంతో ఊపిరి పీల్చుకున్నారు భద్రతా సిబ్బంది.
తాజావార్తలు
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!