రాణి కమలాపతి రైల్వే స్టేషన్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లకు ఎంతో చరిత్ర వుంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రైల్వే స్టేషన్కు 18వ శతాబ్ధకాలంనాటి గిరిజన రాణి- రాణి కమలాపతి పేరు పెట్టాలని సూచించింది. ఆ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపింది.
హబీబ్గంజ్ రైల్వే స్టేషన్లో రూ.100 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోండు తెగకు చెందిన రాణి కమలాపతి పేరును ఈ రైల్వే స్టేషన్కు ఎందుకు పెట్టాలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో వివరించింది. ఈ రైల్వే స్టేషన్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో సుందరంగా ఈ రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దారు.
Also Read
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!