Different Amit Shah: భిన్నమైన అమిత్ షాని చూశాం.. ముస్లిం నేతల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కొత్త చూస్తున్నామని కొందరు ముస్లిం నేతలు ప్రసంశలు కురిపించారు. ముస్లిం మత పెద్దల ప్రతినిధి బృందం నిన్న అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంది. శ్రీరామనవమి తర్వాత మతపరమైన హింస, ద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారు. ప్రతినిధి బృందానికి జమియత్ ఉలమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ, కార్యదర్శి నియాజ్ ఫరూఖీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కమల్ ఫరూఖీ, ప్రొఫెసర్ అక్తరుల్ వాసే నాయకత్వం వహించారు.
Also Read:Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!
దేశం ఎదుర్కొంటున్న 14 సవాళ్లను ప్రతినిధి బృందం లేవనెత్తిందని నియాజ్ ఫరూఖీ తెలిపారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మత హింసాత్మక ఘటనలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇది అమిత్ షా రాజకీయ ప్రసంగాల కంటే భిన్నంగా కనిపించారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, ఆయన తాము చెప్పింది పూర్తిగా విన్నారని పేర్కొన్నారు. బీహార్లోని నలందలో మదర్సాకు నిప్పంటించిన ఘటనను కూడా ముస్లిం నేతలు లేవనెత్తారని ఫరూఖీ తెలిపారు. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను కూడా తాము లేవనెత్తామని ముస్లిం నేత చెప్పారు. మీ పక్షాన మౌనం ముస్లింలలో నిరాశకు దారితీస్తుందని తాము అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన దానిని పరిశీలిస్తానని చెప్పారని ఫరూకి వెల్లడించారు. మేము ఏ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదన్నారు. దేశంలో వాతావరణాన్ని మార్చడం తమ లక్ష్యం అని చెప్పారు.
Also Read
Also Read:Minister KTR: పేపర్ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఫైర్
రామనవమి ఊరేగింపుల సందర్భంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. తమ ర్యాలీలపై దాడి జరిగిందని బీజేపీ ఆరోపిస్తుండగా, రాజకీయ ప్రయోజనాల కోసం హింసకు పాల్పడింది బీజేపీయేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజస్థాన్లోని భరత్పూర్ నివాసితులు జునైద్, నసీర్ల హత్యపై కూడా చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 15న నసీర్ (25), జునైద్ (35)లను గోసంరక్షకులు అపహరించారు. మరుసటి రోజు ఉదయం హర్యానాలోని భివానీలో వారి మృతదేహాలు కాలిపోయిన కారులో కనిపించాయి. హోం మంత్రితో సమావేశం తర్వాత ముస్లిం ప్రతినిధి బృందం ఎంత సంతృప్తి చెందింది.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?