కేంబ్రిడ్జ్ షాకింగ్ సర్వే: ఇండియాలో మరికొన్ని రోజుల్లో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ను వేగంగా అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఒమిక్రాన్ కేసులు క్రమంగా చాపకింద నీరులా పెరుగుతున్నాయి. 1.44 బిలియన్ జనాభా కలిగిన భారత దేశంలో సెకండ్ వేవ్ సమయంలో కేసులు ఏ స్థాయిలో విజృంభణ జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు.
Read: గోదావరిపై తెలంగాణ అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోంది : ఏపీ
Also Read
అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ ఆదే విధంగా విస్తరిస్తే పరిస్థితి ఏంటి? ఆ స్థాయిలో కేసులు నమోదవుతాయా లేదా అనే అంశంపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పాల్ కుట్టిమన్ సర్వేను నిర్వహించారు. ట్రాకర్ సర్వే ప్రకారం అతి త్వరలోనే ఇండియాలో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దీనికి ఉదాహరణ రోజువారి పెరుగుతున్న కేసులే అని తెలిపారు. రాబోయే వారం రోజుల వ్యవధిలో కేసులు భారీగా నమోదవుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తే థర్డ్వేవ్ ముప్పునుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ పాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Hypersonic Missiles: హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
-
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
-
Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్పై షాకింగ్ అప్డేట్స్!
-
Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు