అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్.. బండి సంజయ్ జోస్యం ఫలించబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ లో టిఆర్ఎస్ పార్టీ కి “ఆర్ ఆర్ ఆర్” సినిమా చూపెడతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం ఫలించబోతోంది. ట్రిపుల్ ఆర్ అంటే రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ అన్నట్లని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం మొదలు పెట్టినప్పుడు బండి సంజయ్ ఈ మాటలన్నారు. కాషాయపు కంకణం కట్టుకుందాం కమలం పువ్వును గెలిపిద్దామని అప్పుడు పిలుపునిచ్చారు.
కరెన్సీ నోట్ కు కమలం పువ్వుకు మధ్య జరుగుతున్న యుద్ధం ఈ హుజురాబాద్ ఎన్నిక అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. KCRకు సూటిగా సవాలు విసురుతున్నా. హుజురాబాద్ లో తెరాస ఓడిపోతే సీఎం రాజీనామా చేస్తారా ? అని గతంలో సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేయడానికి ఎన్నికల కమిషన్ దగ్గర పెట్టుకున్న అర్జీలను చింపి చెత్త బుట్టలో వేశారని బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఈటల మళ్లీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. సేవ చేసేవారినే ప్రజలు గెలిపిస్తారన్నారు బండి సంజయ్. అక్టోబర్ 30న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ మంగళవారం జరిగింది. ప్రతిరౌండ్లోనూ ఈటల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలు తలక్రిందులయ్యాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. యువకుడికంటే రాజకీయాల్లో అనుభవం వున్న రాజేందర్ కే జనం పట్టం కట్టారంటున్నారు. సిరిసిల్లలో అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. ప్రతీ రౌండ్ లో బీజేపీ ముందుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకె అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. హుజూరాబాద్ నుండే పతనానికి నాంది. కేసీఆర్ అహంకారం..అణచివేతకు ఫలితం ఇది. ఉప ఎన్నికల్లో గెలవడానికి చేసిన మోసం దళిత బంధు అన్నారు డీకె అరుణ.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..