Y.S. Sharmila: మీ బంధువైతా.. మీ బిడ్డనైతా.. నన్ను ఆశీర్వదించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y.S. Sharmila: ఖమ్మం జిల్లాలో YSRTP పార్టీ కార్యాలయం భూమి పూజను వైస్ షర్మిల నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మీ బంధువైతా.. మీ బిడ్డనైతా.. పులి కడుపున పూలే పుడుతుంద అన్నారు. రాజన్న లాగే దేనికీ భయపడను నన్ను ఆశీర్వదించండి అని అన్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి తెచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో ఏ నాయకుడైన చేశాడా? అని ప్రశ్నించారు. 20 నిమిషాలకి 108 వచ్చేలా చేసింది వై ఎస్ కదా? పోడు భూములకు పట్టాలు ఇచ్చింది వై యస్ కదా? పాలేరు రిజర్వాయర్ ను అభివృద్ధి చేసింది వైస్ కదా? పాలేరు లో 20 వేల మందికి ఇల్లులు ఇచ్చింది నిజం కాదా? రాజన్న పాలన పాలేరు నుంచే ప్రారంభమన్నారు. పాలేరు నుంచే పోటీ చేస్తా అని తెలిపారు. పాలేరు మట్టిలో ప్రజల ఆశయాలు, ఆశలు, చెమట, శ్రమ, రక్తం, బలం సాక్షిగా మాట ఇస్తున్న నేటి నుంచి పాలేరు బిడ్డను అని తెలిపారు షర్మిల. మాట తప్పని, మడమ తిప్పని బిడ్డగా మాట ఇస్తున్న నా పోరాటం మీకోసమే అన్నారు.
Read also: ED Notice: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఖమ్మంలో భూమిపూజ కార్యక్రమంలో వైస్ విజయమ్మ మాట్లాడుతూ..శర్మిలమ్మ విజయంలో మొదటి అడుగు పడిందని అన్నారు. ప్రజలకోసమే పాటు పడే కుటుంబం వైస్ కుటుంబం అన్నారు. చిత్తశుద్ధితో రాజన్న రాజ్యం కోసం శర్మిలమ్మ వచ్చింది ఆశీర్వదించండని కోరారు. తెలంగాణలో షర్మిలకు రక్షణ లేదని ఓ ఆడబిడ్డ ను బంధించారని ఆరోపించారు. తెలంగాణ మార్పు కై పునాది రాయి పడిందని పేర్కొన్నారు. ఇక నుంచి శర్మిలమ్మ ఇల్లు పాలేరు అని అన్నారు. తెలంగాణ ను పాలించేది ఇక నుంచి పాలేరు అంటూ తెలిపారు. తెలంగాణ బిడ్డ కాదని విమర్శించిన వారందరికీ ఈ పునాది రాయే జవాబు అన్నారు. రాజన్న ఆశయాలకు పునాది పడిందని సగర్వాంగా చెప్తున్న అని తెలిపారు. రాజన్నకు పులివెందుల ఎలానో షర్మిళ కు పాలేరు అలాగా అన్నారు విజయమ్మ. ఖమ్మం గడ్డకు షర్మిలకు అవినాభావ సంబంధం ఉందని, 2004,2009 లో రాజన్న ఆశీర్వదించనట్టుగానే శర్మిలమ్మను ఆశీర్వదించండన్నారు. ఆడది ఎం చేస్తది అన్న వారికి చెప్తున్న ఆడబిడ్డ కాదు ఆడ బెబ్బులి అంటూ తెలిపారు. ఈ నాయకుల మధ్య నిలబడడం కష్టమే అయిన నిలబడ్డది అంటే ఎంత ధైర్యమో ఆలోచించండి అంటూ తెలిపారు.
Komatireddy Venkat Reddy: మోడీతో చాలా మాట్లాడా.. అవి ఏంటో చెప్పలేను
తాజావార్తలు
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?