What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు మంత్రులు, HoDలు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. వర్చువల్ గా హాజరుకానున్న జిల్లా కలెక్టర్లు.. ఇవాళ ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలో సమావేశం.. 2047 విజన్ లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్..
* నేడు పల్నాడు జిల్లాలో పలువురు మంత్రులు పర్యటన.. గురజాల నియోజకవర్గంలో రూ. 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. పాల్గొననున్న మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
* నేడు అమరావతి మండలం కర్లపూడిలో రాజధానికి రెండో విడత భూ సమీకరణ కోసం గ్రామసభ, పాల్గొననున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్..
* నేడు ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు.. రెండవ రోజు జాతీయ స్థాయిలో కేరళ తరహా డ్రాగన్ పడవల పోటీలు.. ఆత్రేయపురం వద్ద గోదావరి డెల్టా ప్రధాన కాలువలో పడవల పోటీలు కనువిందు.. పోటీల్లో పాల్గొంటున్న ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల క్రీడాకారులు..
* నేడు పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. వాదనలు వినిపించేందుకు సిద్ధమైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. విచారణ చేపట్టనున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. గత విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి ప్రయత్నించాలన్న సీజే.. కేసుపై మూడు పరిష్కారాలు సూచించిన సుప్రీంకోర్టు.. సివిల్ సూట్ చేయాలని తెలంగాణ సర్కార్ కు సూచన..
* నేటి నుంచి ఈ నెల 148 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో విద్యుత్ కాంతులు.. ప్రధాన ఆలయం గోపురాలు, పురవీధులు, మాడ వీధులతో విద్యుత్ కాంతులు.. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న శ్రీస్వామి, అమ్మవారి ఆకృతులు, పరివార ఆలయాలు..
నేడు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..
* నేడు అహ్మదాబాద్ కు జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్.. ప్రధాని మోడీతో భేటీకానున్న ఫ్రెడ్రిక్ మెర్జ్..
* నేడు శ్రీహరికోట నుంచి PSLV-C2 రాకెట్ ప్రయోగం.. ఉదయం 10: 17 గంటలకు PSLV-C2 మిషన్ ను ప్రయోగించనున్న ఇస్రో..
* నేడు డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య పోటీ.. ముంబై వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్.. రాత్రి 7: 30 గంటలకి మ్యాచ్..
తాజావార్తలు
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!