Ward system: హైదరాబాద్లో వార్డ్ పాలన.. మంత్రి కేటీఆర్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ward system: పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో నెలాఖరులోగా 150 వార్డు కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వహించిన సమీక్షలో మంత్రి కె.తారకరామారావు ఈ విషయాన్ని వెల్లడించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ వార్డు కార్యాలయాల్లో వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి వేగంగా కృషి చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో ఈ వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్న ఈ వార్డు కార్యాలయాల్లో దాదాపు పది మంది క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి వెల్లడించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ స్థాయి అధికారి వార్డు పరిపాలనా వ్యవస్థకు బాధ్యత వహిస్తారు. ఈ అధికారితో పాటు పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్వహణ, కీటకాల విభాగం, పశువైద్య విభాగం, పట్టణ ప్రణాళికా విభాగం, జలమండలి తదితర ముఖ్యమైన విభాగాలకు సంబంధించి దాదాపు 8 నుంచి 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయనున్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి వేగంగా కృషి చేస్తానన్నారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు పాలనా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలను మంత్రి అధికారులకు వివరించారు.
Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!