Vijayashanti: మెదక్ లో విజయశాంతి ప్రచారం.. రోడ్ షోలో పాల్గొననున్న రాములమ్మ
Vijayashanti: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక 7 రోజులే సమయం ఉండటంతో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈనెల 26న ప్రచారం చేసేందుకు ఈసీ డెడ్ లైన్ విధించింది. దీంతో సమయం కొద్దిరోజులే ఉండటంతో పార్టీ నేతలు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రజలు ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ మెదక్ జిల్లాలో సినీ నటి, టీ-కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ విజయశాంతి పర్యటించనున్నారు.. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ కి మద్దతుగా విజయశాంతి రోడ్ షో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం విసృత ప్రచారం నిర్వహించనున్నారు. రోహిత్ ను గెలిపించాలని కోరుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు రాములమ్మ ఇవాళ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు వివరిస్తూ ముందుకు సాగనున్నారు. మరి రాములమ్మ ప్రచారం కాంగ్రెస్ కు కలిసివస్తుందా? రోహిత్ ను గెలిపించేందుకు రాములమ్మ చేపట్టిన రోడ్ షోతో కాంగ్రెస్ కి ఏవిధంగా కలిసివస్తుందో వేచి చూడాలి? ఇక మరోవైపు మెదక్ లో విజయశాంతి పర్యటిస్తున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. విజయశాంతి మెదక్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది.
Read also: Kota Suicide: పిల్లల ఆత్మహత్యకు కారణం తల్లిదండ్రులే.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి త్వరలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారనే వార్తలు నేటితో నిజయం కానున్నారు. మెదక్ లో ఆమె ప్రచారం చేయనున్నట్ల పార్టీ వర్గాలు తెలిపారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశామని విజయశాంతి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్లో సాగుతున్నదని విజయశాంతి అన్నారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28వ తేదీ నాటికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొందరు నేతల విమర్శలకు రాములమ్మ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఆ విమర్శలను తాను ఆశీస్సులుగా తీసుకుంటానని రాములమ్మ తెలిపిన విషయం తెలిసిందే.
CM KCR: నేడు ఖమ్మంలో కేసీఆర్ పర్యటన.. వైరా, మధిర సభలు
తాజావార్తలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!