Big Breaking: తన భార్యతో ఉండగా వీడియో తీసిన భర్త.. ఓ అధికార పార్టీ నేత రాసలీలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం బీరంగూడలో టీఆర్ఎస్ కో-అప్షన్ మెంబెర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. శిఖామణి బంధువు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బంధువు భార్య, భర్త. మందలించిన విన భార్య వినలేదు. దీంతీ వీరిద్దరు కలిసే క్షణం కోసం ఎదురు చూసాడు భర్త. తన భార్యతో శికామణి ఉండగా భర్త రాజు వీడియో రికార్డు చేశాడు. మహిళతో ఉండగా వీడియో రికార్డు చేశాడని బెదిరింపులకు పాల్పడ్డ శిఖామణి.
నలుగురు వ్యక్తులను ఇంటికి పంపి రాజుని కిడ్నప్ చేయించాడు. రాజుని బెదిరించి వీడియో డిలీట్ చేయించాడు. తరువాత రాజును బెదిరించి ఈవిషయం బయటకురాకూడదని హెచ్చరించాడు. తరువాత నలుగురు వ్యక్తులు రాజుని వదిలేసారు. అక్కడినుంచి వచ్చిన రాజు అమీన్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. అయితే.. టీఆర్ఎస్ నేతలు వరసగా వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మరి వీటిపై పార్టీ వర్గాల్లో ఎలా స్పందిస్తారో ? వేచి చూడాలి.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నించిన వారిపై మండిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కళ్యాణి లక్ష్మీ రాలేదన్న యువకుడినిపై ఎమ్మెల్యే మదసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన యువకుడ్ని లోపలై అంటూ పోలీసులకు ఆర్డర్ చేశారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. దళిత బందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతుండగా సభకు హాజరైన అక్కడున్న మహిళలు తమకు దళిత బంధు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో మంత్రి అందరికి వస్తుంది ఓపిక పట్టాలన్నారు. ఆవిధంగా అనుకుంటే కొంతమందికి దళిత బంధు వచ్చింది.. దాదాపుగా కోటి యాభైలక్షలు మంజూరు చేసామని గుర్తు చేశారు. మీకు ఓపిక లేకుంటే మేమేం చేస్తాం అన్నారు మంత్రి. బీజేపీ వాల్లతో తిరుగుతున్న వారు వాళ్లనే అడిగి తీసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీరు మాకు ప్రశ్నించడం ఏంటి అందరికి వస్తుంది.. ఓపికలేని వాళ్లకు మమేం చేయలేం.. దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో.. బీరంగూడలో టీఆర్ఎస్ కో-అప్షన్ మెంబెర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Gautam Adani: మళ్లీ మూడో స్థానానికి పడిపోయిన అదానీ.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..