Vande Bharat Ticket Rates: నేడే వందేభారత్ రైలు ప్రారంభం.. టికెట్ రేట్లు ఇవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Ticket Rates: తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే మంత్రి, ఇతర కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకు వచ్చాయి. రేపు సోమవారం (జనవరి 16) నుంచి ప్రయాణికులు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనే రెండు రకాల టిక్కెట్ కేటగిరీలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read also: Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..
Also Read
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు టిక్కెట్టు ధర.. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం టిక్కెట్టు ధర ఒకేలా లేదు. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు చైర్కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,170. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే అదే సర్వీసులో విశాఖపట్నం వెళ్లేందుకు చైర్ కార్ టికెట్ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.3,120 గా ఉంది.
ఈ టిక్కెట్ల ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. సాధారణంగా, ఇది అక్కడి నుండి ఎంత దూరంలో ఉంటుందో ఇక్కడ నుండి కూడా అంతే దూరంలో ఉంటుంది. అయితే, అప్ అండ్ డౌన్ రైలు టిక్కెట్ ధరలు భిన్నంగా ఉంటాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో చేర్చబడిన క్యాటరింగ్ ఛార్జీలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు చైర్కారును టికెట్ ధరలు..
* బేస్ ఫేర్ రూ.1,207
* రిజర్వేషన్ ఛార్జీ రూ.40
* సూపర్ ఫాస్ట్ ఛార్జీ రూ.45
* మొత్తం జీఎస్టీ రూ.65
* రైలులో అందించే ఆహారం రూ.308
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు వందే భారత్ రైలు చైర్ కారును టికెట్ ధర వేరుగా ఉంటుంది.
* బేస్ ఛార్జీ రూ.1206
* క్యాటరింగ్ ఛార్జీ రూ.364 (ఇక్కడ టికెట్ ధరలో రూ.60 తేడా )
Airport Metro: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణం.. 21 కిలోమీటర్లు సర్వే పూర్తి
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!