సింగరేణి సమ్మెను రాష్ర్టమే చేయించింది: ప్రహ్లాద్ జోషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని సోమవారం లోక్సభలో జీర్ అవర్లో అత్యవసర ప్రజాప్రయోజనాల అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన డిమాండ్పై ప్రహ్లాద్ జోషి ఈ వ్యాఖ్యలను చేశారు.
ఇప్పుడు వేలం పద్ధతి ప్రారంభమైంది. ఇది విధాన నిర్ణయం యూపీయే హయాంలో బొగ్గు గనులపై సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు అందరికి తెలుసు ఇంతకముందు రాష్ర్టాలకు గనులు కేటాయించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పని చేయలేం. మేం ఏకపక్షంగా ఏం చేయడం లేదని, ఒకవేళ బొగ్గు గనులు కేటాయించినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వాలకు బహిరంగ నోటీసు ఇస్తామన్నారు. సింగరేణిలో సమ్మె జరగడం దురదృష్టకర సంఘటన. సంబంధిత మంత్రి అధికారులతో మాట్లాడితే సరిపోయేదన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన ప్రకటన వాస్తవాల ఆధారంగా లేదని ప్రహ్లాద్ జోషి అన్నారు.
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
Also read:కాళేశ్వరం ముంపుపై 8వారాల్లో నివేదిక ఇవ్వండి: NHRC
అంతక ముందు సభలో ఉత్తమ్ మాట్లాడుతూ.. సత్తుపల్లి, కొత్తగూడెం, కళ్యాణఖని, శ్రావణపల్లి బ్లాకులు సింగరేణిని ఆనుకునే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడుకు బొగ్గు అవసరం ఉందని అందువల్ల వేలం రద్దు చేసి వాటిని సింగరేణికి అప్పగించాలని కోరారు. మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటనతో సింగరేణి సమ్మె కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పు తీసుకురాలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!