Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy crime: రాజేంద్ర నగర్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ డాక్టర్స్ కాలనీలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ కి గురయ్యాడు. ఇంట్లోనే ఆడుకుంటున్నాడని భావించిన తల్లిదండ్రులు ఇంట్లో వెతగ్గా చిన్నారి ఎక్కడా కనిపించాలేదు. బయటకు వచ్చి చూసిన ఫలితం కనిపించకుండా పోయింది. అయితే కొందరు ఆటోలో చూసినట్లు తెలుపడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఆటోలో వెళ్లినట్లు తెలుపడంతో.. సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. తన కొడుకును వెంటనే తమ దగ్గరకు చేర్పించాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read also: Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఇక ఇలాంటి మరోఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ లో చోటుచేసుకుంది. గాయత్రి అనే యువతి మిస్సింగ్ కలకలం రేపింది. బజార్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన యువతి రాత్రి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువులకు ఫోన్ చేసి వకాబు చేయగా ఎక్కడా తమ కూతురు ఆచూకీ తెలియక పోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి బజార్ కు వెళతానని చెప్పిన గాయత్రి వారి స్నేహితల ఇంటి వెళ్లిందా? లేక గాయాత్రిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఉన్న యువతులు, చిన్నారుల కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కవ మిస్సింగ్ కేసులు రావడంతో పోలీసులకు సవాల్గా మారింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న ఫలితం లేకుండా పోతోంది. పోలీసుల తీరుపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలా రోజుకో మిస్సింగ్ కేసులు నమోదు అవతున్న పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న చిన్నారుల, యువతుల జాడను తెలుసుకోలేపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లాలో పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Mughals Out Of Syllabus: సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!