Tummala Nageshwar Rao: పువ్వాడ సవాల్.. తుమ్మల సెటైరికల్ కామెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwar Rao: ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ ను కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతును మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంచానని తెలిపారు. ఇప్పుడు ఛైర్మెన్ గా ఎవర్ని పెట్టారో మీకు తెలుసన్నారు. కొత్త బస్టాండ్ ను రేకులతో కట్టమని చెప్పలేదన్నారు. మూడు అంతస్తుల్లో బస్ స్టాండ్ కట్టాలి అనుకున్నానని తెలిపారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అటు రైల్వే ట్రాక్ పైన బైపాస్ బ్రిడ్జి ఎవరు కట్టారో ఒకసారి శిలాఫలకాల మీద పేరు చూడమనండి? అంటూ ప్రశ్నించారు. మార్కెట్ ని అభివృద్ధి చేస్తా తప్ప మార్కెట్ ని ఇక్కడ నుండి తీసుకుపోయే వాడిని కాదన్నారు. ఎన్ఎస్పి భూమి ఆక్రమించి కాలేజీ కట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మట్టిగుట్టలు మాయం చేయలేదన్నారు. ఇసుక ర్యాంప్ లు మాయం చేయలేదని, ఏ పోలీస్ కి ఫోన్ చేసి కేసులు పెట్టమని చెప్పలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎన్నో పదవులు అనుభవించారని, ఈ అనుభవంలో ఖమ్మం నగరానికి ఏం మేలు చేశారో ప్రజలకు వివరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఖమ్మం నగరంలోని ఓ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మలకు మొదటి నుంచి తమను తాము మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశం ఉందని, ఇతరులను బాగు చేయకూడదని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి కూడా తానే చేశానని మండి పడ్డారు. తన హయాంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. నగరాభివృద్ధితో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నగరానికి వచ్చాయన్నారు. చాలా మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
కొత్త కలెక్టరేట్ భవనం, ఐటీ హబ్, ప్రభుత్వ వైద్య కళాశాల, దంసాలాపురం ఆర్బీఓ, కొత్త బస్టాండ్, లకారం ట్యాంక్బండ్, మున్సిపల్ రోడ్లు, ప్రధాన ఆస్పత్రికి సంబంధించి తల్లీబిడ్డల ఆస్పత్రి, గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ తదితర వాటిని ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు కొనుగోలు చేశాయి. టెండర్లు. టెండర్ల ద్వారా పనులు జరుగుతాయని కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుందన్నారు. అయితే ఈ విషయం తుమ్మలకు తెలియకపోవడం విచారకరం. తనపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే తుమ్మల ఆ పనులకు సంబంధం ఉన్నట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి తుమ్మల లాంటి విలువలేని నాయకుడిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డా.భాగన్ కిషన్ రావు, డా.చైతన్య, డా.సీతారాం, డా.నవీన్, డా.అనూష, డా.ఆలూరి వంశీ పాల్గొన్నారు.
Nizamabad: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య… అదనపు కట్నం కోసమేనా?
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!