TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నేడు హైకోర్టు తీర్పు ఉత్కంఠగా మారింది. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.
Read also: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ వైపు సిట్, మరోవైపు ఈడీలు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. వారి ద్వారా అందులో భాగమైన వారందరిపైనా చర్యలు తీసుకున్నారు. అయితే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 24న వాదనలు జరిగాయి. ఈ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. 24న జరిగిన వాదనల్లో.. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తూ.. సీబీఐకి ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కోణాల్లో దర్యాప్తు చేసే సత్తా సిట్కు లేదన్నారు. అయితే… పిటిషనర్ల వాదనతో ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకీభవించలేదు. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతోందని, సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. సీల్డ్ కవర్లో సిట్ సమర్పించిన నివేదికతో పాటు ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!