DK Sivakumar: కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Sivakumar: కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలోనూ, అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు డీకే శివకుమార్.. గెలిచే అభ్యర్థులను జంప్ చేయడం కంటే సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఉంచడంలో ఆయన నిపుణుడు. అందుకే రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అంటారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచే డీకేఎస్… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం కాంగ్రెస్ కు మరిచిపోలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ ఆయన సేవలను వినియోగించుకుంటోంది.
Read also: Election Counting: రేపే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
- HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్ను విశ్వసిస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన యాక్టివ్గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఇక.. రేపు ఫలితాల సందర్భంగా ఆయన ఇక్కడే సెటిల్ కాబోతున్నారు. అక్కడక్కడ మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలను వదలకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఫలితాలు వెలువడిన తర్వాత గెలుపొందిన వారిని బెంగళూరు తరలిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలను డీకేఎస్ స్వయంగా కొట్టిపారేశాడు. ఎమ్మెల్యేలను ఎక్కడికీ తరలించాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. దానికి ఒకరోజు ముందుగానే హైదరాబాద్ లో దిగారు.
Read also: Telangana Elections 2023: రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు.. సాయుధ బలగాలతో పహారా..
ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ భారీ ప్లాన్ అమలు చేయనుంది. ఏఐసీసీ ఒక్కో నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తుంది. ఎగ్జామినర్ ఎమ్మెల్యే సర్టిఫికెట్తో నేరుగా అభ్యర్థిని హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్కు తీసుకువస్తారు. డీకేఎస్ సమక్షంలో వారు అక్కడే ఉంటారు. పూర్తి మెజారిటీ వచ్చినా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తుంది. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రలోభాలకు గురిచేయకుండా చూసుకునే బాధ్యతను ఇప్పుడు ఆయనే స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సంపూర్ణ మెజారిటీ సాధిస్తాం. మేం క్యాంపు రాజకీయాలు చేయడం లేదు. మా ఎమ్మెల్యే అభ్యర్థులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా ప్రజలు పార్టీకి విధేయులు లొంగరు..’’ అంటూ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. అయితే రంగంలోకి అయితే ట్రబుల్ షూటర్ అయితే దించారు కాంగ్రెస్ మరి రేపటి ఫలితాల్లో ఎవరు గెలిచేంది. ఎవరు ఓడేది అనేది తేలనుంది.
SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
తాజావార్తలు
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
-
NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
-
Story Board: SIR విషయంలో ఎందుకింత గందరగోళం..?
-
Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!