Teenmar Mallanna: నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న తీన్మార్ మల్లన్న..
- తీన్మార్ మల్లన్న నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
- మండలిలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం
- ప్రమాణ స్వీకారం చేయించనున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- హాజరుకానున్న మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు- ముఖ్య నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న (చింత పండు నవీన్ కుమార్) నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలిలో ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణానికి మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన వరంగల్- నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు.
Read also: Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి
Also Read
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా తీన్మార్ మల్లన్నకు గెలుపే కోటా రాకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు. గత నెల 27న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరగగా.. ఈ నెల 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.
Read also: AP Cabinet: చంద్రబాబు కేబినెట్లో శాఖల కేటాయింపు?.. పవన్కు కీలక శాఖలు !
కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన ఓట్ల కోటా (1,55,095) ఎవరికీ రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి లక్ష్యం చేరే వరకు వేచి చూడాలా అని ఎన్నికల కమిషన్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
తాజావార్తలు
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!