Teenmar Mallanna: నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న తీన్మార్ మల్లన్న..
- తీన్మార్ మల్లన్న నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
- మండలిలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం
- ప్రమాణ స్వీకారం చేయించనున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- హాజరుకానున్న మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు- ముఖ్య నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న (చింత పండు నవీన్ కుమార్) నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలిలో ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణానికి మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన వరంగల్- నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు.
Read also: Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా తీన్మార్ మల్లన్నకు గెలుపే కోటా రాకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు. గత నెల 27న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరగగా.. ఈ నెల 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.
Read also: AP Cabinet: చంద్రబాబు కేబినెట్లో శాఖల కేటాయింపు?.. పవన్కు కీలక శాఖలు !
కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన ఓట్ల కోటా (1,55,095) ఎవరికీ రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి లక్ష్యం చేరే వరకు వేచి చూడాలా అని ఎన్నికల కమిషన్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!