Thummala Nageswara Rao: బీఆర్ఎస్ పరిపాలనలో స్కీములు.. స్కాములయ్యాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thummala Nageswara Rao: బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పరిపాలన విధ్వంసమై స్కీములు.. స్కాములయ్యాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని బాలాజీ గార్డన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా రెచ్చగొట్టి అధికారం, అవకాశాల కోసం.. సార్వబౌమధికారం, సమగ్రత ను విచ్ఛిన్నం చేయాలని చుస్తున్న బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందన్నారు.
Read also: US: ఉధృతం అవుతున్న పాలస్తీనా అనుకూల ఉద్యమం.. నిరాహార దీక్షకు పిలుపు
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పరిపాలన విధ్వంసమై స్కీములు.. స్కాములయ్యాయని మండిపడ్డారు. లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు నిరూపయోగమయ్యాయని ధ్వజమెత్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఏ ఒక్క రైతు పంటలు నష్టపోవద్దని రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే భీమా ప్రీమియం చెల్లించి, పంటల భీమా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తుందని, పంట నష్టపోయినా, దిగుబడులు తగ్గినా పంట నష్ట పరిహారం అందుతుందని, 6 గ్యారెంటీలలో 5 అమలు చేశామని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీనిచ్చారు. కేంద్రం నుంచి పోడు భూములకు పట్టాలు, జాతీయ రహదారుల మంజూరు అనుమతులు త్వరిత గతిన తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Game Changer : ఫైనల్ స్టేజ్ కు గేమ్ చేంజర్ షూటింగ్.. మరి రిలీజ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!