KA Paul: చూసారా ఇదీ నా పవర్.. నావల్లే ఇదంతా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ప్రజలు ఓడిస్తారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరేందుకు ఏప్రిల్ 30 వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారా అని ప్రశ్నించగా, 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నిజాయితీపరులు, నైతికత ఉన్నారని పేర్కొన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ పార్టీలో చేరారని.. ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడా చేరారని గుర్తు చేశారు.
Read also: 11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
అంబేద్కర్ జయంతి రోజున సచివాలయాన్ని తెరవాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. ఆయన వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అంటున్నారు. చూసారా ఇదీ నా పవర్ అంటే.. ఇదంతా నావల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే విచారణ కొనసాగుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభోత్సవం జరగలేదన్నారు. ఢిల్లీ పర్యటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. మరికొందరు ప్రముఖులను కలవాల్సి ఉందన్నారు. తెలంగాణలో బడుగులకు అధికారం వస్తుందని.. ఆ తర్వాత కేంద్రంలోనూ అధికారం వస్తుందని అన్నారు.
Read also:Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 27 ఫైరింజన్లు
ఏ విషయం వచ్చినా తగ్గుముఖం పడుతుందని కేఏ పాల్ స్పష్టం చేశారు. తమ పార్టీ గుర్తు అంశం హైకోర్టు పరిధిలోనిదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు అంశాలపై తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. పార్టీ గుర్తు విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. రైతులకు, సచివాలయానికి న్యాయం జరిగిందని కామారెడ్డి అన్నారు. బీజేపీని ఓడించడం ఖాయమని కేఏ పాల్ స్పష్టం చేశారు. మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు లక్షా 56 వేల కోట్లు అప్పు చేస్తే.. మోదీ రెట్టింపు చేశారని అన్నారు. 8 ఏళ్లలో 118 లక్షల కోట్ల అప్పులు చేశారని గుర్తు చేశారు. అదానీ వెనుక మోడీ హస్తం ఉందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తే ఆపేస్తానని పేర్కొన్నారు. ఇదే విషయమై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలను కలిసి విన్నవించామని చెప్పారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
-
Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం…!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..