The crowd crushed the thief: దొంగకు దేహశుద్ధి.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు తమ బుద్ధి మానుకోరు.. పోలీసులు పట్టుబడి.. మళ్ళీ బయటకి వచ్చాక పాత వృత్తిని వదులుకోరు. కిరాణా దుకాణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బీహార్ దొంగకి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకాపురం గ్రామంలో చుటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన శివకుమారి అనే మహిళ కిరాణా షాపు నిర్వహిస్తోంది.ఇదే షాపులో మద్యం సీసాలు కూడా విక్రయిస్తుండగా జామాయిల్ బాదులు నరికేందుకు బీహార్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ కూలీ ప్రతి రోజు ఆ కిరాణా దుకాణానికి వచ్చి మద్యం సేవించేవాడు.
ఈ క్రమంలోనే. తరుచూ వచ్చే ఆ దొంగ అదును చూసి ఆదివారం రాత్రి ఇదే షాపులో చోరీకి పాల్పడి సుమారు రూ.35వేల రూపాయాల నగదు, రూ.14వేల విలువగల మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లను అపహరించుకుపోయాడు.. అయితే సోమవారం కూడా సదరు వ్యక్తి అదే కిరాణా షాపుకు వచ్చి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుండటంతో మహిళకు అనుమానం వచ్చి స్థానికులకు చెప్పడంతో వారంతా కలిసి ఆరా తీస్తే వలస కూలే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
దాంతో ఆగ్రహంతో ఆ దొంగను నిలదీయడంతో షాపులో చోరీ చేశానని ఒప్పుకున్నాడు.. చోరీకి పాల్పడిన వ్యక్తి వద్ద నుండి దొంగిలించిన మద్యం సీసాలు,డబ్బులు స్వాధీనం చేసుకొని ఆ దొంగని స్థంబానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. నెలరోజుల క్రితం మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో ఇదే తరహాలో ఓ కిరాణా దుకాణంలో 35 వేలు నగదు, 1,50,000/- విలువ చేసే మద్యం సీసాలు దొంగతనం జరిగాయి, అదే వినాయకపురం లో ఓ రెస్టారెంట్ లో నెల రోజుల వ్యవధిలో నాలుగు లక్షల రూపాయల మద్యం దొంగిలించారు…అలా కొన్ని దొంగతనాలు జరగడంతో దుకాణ యజమానులు భయాందోళనకు గురవుతున్నారు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!