Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు. దీంతో మిర్చి అమ్మడంపై ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పొట్టన కొటకండి అంటూ రైతులు వాపోయారు. అయితే కమిషన్ దారులు సశేమిరా అన్నారు. మిర్చి అమ్మడం ఆపివేయాల కోరారు. దీంతో అడ్డుకున్న కమిషన్ దారులపై రైతు కుటుంబం దాడికి పాల్పడ్డారు. ఈనేపథ్యంలో.. రైతులపై కమిషన్ దారులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. రైతులు ఆగ్రహం కట్టెలు తెంచుకుంది మేము న్యాయంగా చేస్తుంటే కమిషన్ దారులు ఇలా అడ్డుకోవడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. ఈనేపథ్యంలో రైతులకు గాయాలు కాగా.. ఈ ఘటనలో కమిషన్ దారులకు చొక్కాలు చిరిగింది. ఈఘటనపై స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను అదుపులో తీసుకున్నారు.
ఏం జరిగిందంటే..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన రైతులు కమిషన్ దారుకు అమ్ముకోవడం జరిగింది. అయితే అంతకుముందు కమిషన్ దగ్గర వడ్డే వెంకటేశ్వర్లు అనే కమిషన్ దారుల దగ్గర రైతులు అప్పు తెచ్చుకున్నారు అప్పు చెల్లించకుండా మరో కమిషన్ దారులకు రైతులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయటంతో వివాదం చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో రైతుకి కమిషన్ దారులకుమధ్య ఘర్షణ జరగటం కమిషన్ వడ్డే వెంకటేశ్వర్లు పై దాడి చేయడం జరిగింది. అనంతరం రైతుల పై కూడా దాడి చేశారు. మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో వివాదం కొనసాగుతుంది కాగా పోలీసులు మార్కెట్ కమిటీ రంగ ప్రవేశం చేసింది. సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మార్కెట్ని నిలిపివేయాలని చేస్తున్న ప్రయత్నాలు వివాదం కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!