Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు. దీంతో మిర్చి అమ్మడంపై ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పొట్టన కొటకండి అంటూ రైతులు వాపోయారు. అయితే కమిషన్ దారులు సశేమిరా అన్నారు. మిర్చి అమ్మడం ఆపివేయాల కోరారు. దీంతో అడ్డుకున్న కమిషన్ దారులపై రైతు కుటుంబం దాడికి పాల్పడ్డారు. ఈనేపథ్యంలో.. రైతులపై కమిషన్ దారులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. రైతులు ఆగ్రహం కట్టెలు తెంచుకుంది మేము న్యాయంగా చేస్తుంటే కమిషన్ దారులు ఇలా అడ్డుకోవడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. ఈనేపథ్యంలో రైతులకు గాయాలు కాగా.. ఈ ఘటనలో కమిషన్ దారులకు చొక్కాలు చిరిగింది. ఈఘటనపై స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను అదుపులో తీసుకున్నారు.
ఏం జరిగిందంటే..
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన రైతులు కమిషన్ దారుకు అమ్ముకోవడం జరిగింది. అయితే అంతకుముందు కమిషన్ దగ్గర వడ్డే వెంకటేశ్వర్లు అనే కమిషన్ దారుల దగ్గర రైతులు అప్పు తెచ్చుకున్నారు అప్పు చెల్లించకుండా మరో కమిషన్ దారులకు రైతులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయటంతో వివాదం చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో రైతుకి కమిషన్ దారులకుమధ్య ఘర్షణ జరగటం కమిషన్ వడ్డే వెంకటేశ్వర్లు పై దాడి చేయడం జరిగింది. అనంతరం రైతుల పై కూడా దాడి చేశారు. మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో వివాదం కొనసాగుతుంది కాగా పోలీసులు మార్కెట్ కమిటీ రంగ ప్రవేశం చేసింది. సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మార్కెట్ని నిలిపివేయాలని చేస్తున్న ప్రయత్నాలు వివాదం కొనసాగుతుంది.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!