MP Aravind Kumar: తెలంగాణలో నీట్ హీట్.. అరవింద్ కుమార్ ఇళ్లు ముట్టడి..
- నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసం ఎదుట ఉద్రిక్తత..
- ఎంపీ అరవింద్ నివాసాన్ని ముట్టడించిన NSUI విద్యార్థి నాయకులు..
- విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Aravind Kumar: నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జ్వాలలు చెలరేగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులు నిరసనలతో తెలంగాణ రాష్ట్రంలో నీట్ హీట్ పెరిగింది. నిరసనలతో ఏకంగా బీజేపీ నేతల ఇళ్లవద్ద నిరసనలు చేపట్టారు విద్యార్థి సంఘాలు. నీట్ రద్దు చేయాలని నిరసనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ధర్నాలు, నిరసనలు చేపట్టామని తెలిపారు. నీట్ రద్దు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆపాయింట్ మెంట్ కోరిన స్పందించడంలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి నీట్ నిరసన జ్వాలలు చేరేంత వరకు ఆగేది లేదని విద్యార్థులు పేర్కొన్నారు.
Read also: Osmania Hospital: నిన్న నల్ల దుస్తులు.. నేడు కళ్ళకు గంతలు.. ఉస్మానియాలో జూడాలు నిరసన..
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
నీట్ రద్దు చేయకపోతే విద్యార్థులు రోడ్డున పడతామని వాపోతున్నారు. ఈనేపథ్యలో ఇవాళ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడికి దిగాయి. నీట్ లీకేజీపై తెలిపేందుకు విద్యార్థులు అపాయింట్ కోరుతున్న నేతలు స్పందించక పోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఇళ్ల ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో ఇటు హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి ఇంటికి, అటు నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ ఇంటికి నీట్ విద్యార్థులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ నివాసాన్ని NSUI సహా వామపక్ష విద్యార్థి నాయకులు ముట్టడించారు. విద్యార్థులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు విద్యార్దులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!