MP Aravind Kumar: తెలంగాణలో నీట్ హీట్.. అరవింద్ కుమార్ ఇళ్లు ముట్టడి..
- నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసం ఎదుట ఉద్రిక్తత..
- ఎంపీ అరవింద్ నివాసాన్ని ముట్టడించిన NSUI విద్యార్థి నాయకులు..
- విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Aravind Kumar: నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు జ్వాలలు చెలరేగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులు నిరసనలతో తెలంగాణ రాష్ట్రంలో నీట్ హీట్ పెరిగింది. నిరసనలతో ఏకంగా బీజేపీ నేతల ఇళ్లవద్ద నిరసనలు చేపట్టారు విద్యార్థి సంఘాలు. నీట్ రద్దు చేయాలని నిరసనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ధర్నాలు, నిరసనలు చేపట్టామని తెలిపారు. నీట్ రద్దు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆపాయింట్ మెంట్ కోరిన స్పందించడంలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి నీట్ నిరసన జ్వాలలు చేరేంత వరకు ఆగేది లేదని విద్యార్థులు పేర్కొన్నారు.
Read also: Osmania Hospital: నిన్న నల్ల దుస్తులు.. నేడు కళ్ళకు గంతలు.. ఉస్మానియాలో జూడాలు నిరసన..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
నీట్ రద్దు చేయకపోతే విద్యార్థులు రోడ్డున పడతామని వాపోతున్నారు. ఈనేపథ్యలో ఇవాళ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడికి దిగాయి. నీట్ లీకేజీపై తెలిపేందుకు విద్యార్థులు అపాయింట్ కోరుతున్న నేతలు స్పందించక పోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఇళ్ల ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో ఇటు హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి ఇంటికి, అటు నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ ఇంటికి నీట్ విద్యార్థులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ నివాసాన్ని NSUI సహా వామపక్ష విద్యార్థి నాయకులు ముట్టడించారు. విద్యార్థులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు విద్యార్దులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!