DG Nagireddy : విస్తృతంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాం.. అందుకే..!
- వరద ప్రభావిత జిల్లాల్లో 1,647 మంది ప్రాణాలు కాపాడిన రెస్క్యూ బృందాలు
- కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆపరేషన్లు
- 13 బోట్స్, 15 ఎమర్జెన్సీ వాహనాలతో వెయ్యి మంది సిబ్బంది రంగంలోకి
- “ప్రజల ప్రాణాలు కాపాడడమే మా కర్తవ్యం” – డీజీ నాగిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DG Nagireddy : కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన బాధ్యత అని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ శాఖా డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇప్పటివరకు 1,647 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాం. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్ జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో విస్తృతంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాం” అని తెలిపారు.
Janhvi Kapoor : అతనితో నాకు మ్యారేజ్ అయింది.. జాన్వీకపూర్ భారీ ట్విస్ట్
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
వెయ్యికి పైగా సిబ్బంది, 14 ఫైర్ స్టేషన్ ఆఫీసర్లు, 200 మంది శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బందితో పాటు 13 బోట్స్, 15 ఎమర్జెన్సీ వాహనాలను రంగంలోకి దించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయని ఆయన వివరించారు. కామారెడ్డి జిల్లాలో ట్యాంకర్పై చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటికి తీసుకురావడంలో విజయం సాధించామని, అలాగే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 380 మందిని ఒకేసారి ఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించిందని వెల్లడించారు. “ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల ప్రాణాలు కాపాడడమే మా ప్రథమ కర్తవ్యం” అని డీజీ నాగిరెడ్డి తెలిపారు.
TMC MP Controversy: అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ
తాజావార్తలు
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
-
Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!