Telangana: నేడు భారత్ బంద్.. మరి తెలంగాణలో సూళ్లు, బ్యాంకులు..?
- ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసన..
- ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు భారత్ బంద్కు పిలుపు..
- తెలంగాణ రాష్ట్రంలోనూ భారత్ బంద్ కొనసాగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అయితే అన్ని వ్యాపారాలను మూసివేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాజస్థాన్లోని ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతుతో భారీ సంఖ్యలో ప్రజలు ఈ బంద్లో పాల్గొంటారని ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. అయితే భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, పాఠశాలలు తెరుస్తాయా అనేది ప్రజలకు ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Read also: Food In Silver Plates: వెండి ప్లేట్లలో ఆహారాన్ని తింటే శరీరంలో ఇన్ని మార్పులను చూడొచ్చా..?
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
అయితే.. తెలంగాణ రాష్ట్రంలోనూ భారత్ బంద్ కొనసాగుతుంది. కానీ.. భారత్ బంద్ దృష్ట్యా రాజస్థాన్లో మాత్రమే పాఠశాలలను మూసివేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వ భవనాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, గ్యాస్ స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రైలు సేవలు, ప్రజా రవాణా, విద్యుత్ సరఫరా వంటి అత్యవసర సేవలు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. మరోవైపు బుధవారం కూడా స్టాక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ విషయంలో, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) బంద్ గురించి ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని అందించలేదు కాబట్టి.. స్టాక్ మార్కెట్లు కూడా సాధారణ రోజుల మాదిరిగానే పనిచేస్తాయి.
Astrology: ఆగస్టు 21, బుధవారం దినఫలాలు
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!