Telangana-Amazon Tie up: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమేజాన్ వెబ్ సర్వీసెస్ టైఅప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana-Amazon Tieup: అమేజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. మరింత ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పౌర సేవల రంగంలో సమూల మార్పులు తేనుంది. కంప్యూటింగ్, స్టోరేజ్, మేనేజ్మెంట్, గవర్నెన్స్ క్యాపబిలిటీస్లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్స్ను వినియోగించనున్నారు. గతంలో డిజిటల్ ఇండియా, కొవిడ్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్వర్క్ వంటి కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్టులపై పనిచేసిన ఈ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమేజాన్ సంస్థ హైదరాబాద్లో డేటా సెంటర్లను ఏర్పాటుచేయనుంది.
గ్రోత్ అయిన క్రెడిట్
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
దేశంలోని కమర్షియల్ బ్యాంకుల క్రెడిట్ గ్రోత్ దాదాపు 9 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఆగస్టు 26వ తేదీ నాటికి 15 పాయింట్ 5 శాతానికి పైగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2013 నవంబర్ 1న అత్యధిక క్రెడిట్ గ్రోత్ 16 పాయింట్ 1 శాతం నమోదు కాగా ఆ తర్వాత ఎప్పుడూ ఈ స్థాయికి రాలేదు. అయితే క్రెడిట్ గ్రోత్ 20 శాతానికి చేరటం అనేది సవాల్గా మారినట్లు మార్కెట్ మరియు ఫైనాన్షియల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక రంగం శరవేగంగా దూసుకుపోవాలని, మరీ ముఖ్యంగా పారిశ్రామిక రంగం బాగా విస్తరించాలని సూచించాయి.
Sruti Hassan: శ్రుతి హాసన్ చేసిన ఆపనికి షాక్ అయిన అభిమానులు
పన్నుల వసూళ్లు భళా
గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 35.5 శాతం పెరిగాయి. దీంతో ఈ నెల 8వ తేదీ నాటికి 6 పాయింట్ నాలుగు ఎనిమిది ట్రిలియన్ రూపాయలకు చేరాయి. ఇదే సమయంలో ఒకటీ పాయింట్ ఒకటీ తొమ్మిది ట్రిలియన్ రూపాయల రిఫండ్లు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చెల్లింపులు గతేడాది కన్నా ఏకంగా 65 శాతానికి పైగా ఎక్కువని తెలిపింది. నెట్ కార్పొరేట్ ట్యాక్స్ 32 శాతానికి పైగా మరియు పర్సనల్ ఇన్కం ట్యాక్స్ 28 శాతానికి పైగా వసూలయ్యాయని వివరించింది.
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!