Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో టీ.కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, టీఆర్ఎస్ పై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: తెలంగాణలో రెండో రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. జోడో యాత్రలో భాగంగా.. రాహుల్ ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు. కాసేపు సరదాగా సాగింది. అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. టీ.కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా భారత్ జూడో యాత్రలో వున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయాలని అమ్మకం కొనుగోలు చుట్టే తిరుగుతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనడం మొదలుపెట్టింది టీఆర్ఎస్ ఏ అంటూ ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కొనసాగిస్తుంది బీజేపీ అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ట్రాప్ చేసిందన్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Read also: Shivaji on Currency Note: కరెన్సీ నోటుపై శివాజీ?.. మహారాష్ట్ర నాయకుడి చమత్కారం
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే కొనుగోలు ఇష్యుపై మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రజాస్వామ్యమును అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ కూడా గతంలో ఇలానే కొనిగోళ్లే చేసిందని అన్నారు. బీజేపీ కొనుగోలు చేయాలని చూసిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ వాల్లే అంటూ ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలు అంటూ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల ముందు డ్రామా అడుతున్నాయని ఫైర్ అయ్యారు. దోచుకున్న డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామం మీద నమ్మకం లేని వాళ్ళు టీఆర్ఎస్, బీజేపీ అని మధుయాష్కీ అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!