KA Paul : బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో బెట్టింగ్ యాప్స్ కేసు
- బెట్టింగ్ యాప్స్ నిషేధం కోసం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కే ఏ పాల్
- కేంద్రంతో పాటు ఈడి, ట్రాయ్, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
- ఆగస్టు 18కి బెట్టింగ్ యాప్స్ కేసులో తదుపరి విచారణ
- బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్నారు: సుప్రీంకోర్టులో కే ఏ పాల్ వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ కేసును PMLA చట్ట కింద కేసునమోదు చేసిన ఈడి సైతం, ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారిస్తుంది. అయితే దేశంలో బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పిల్ దాఖలు చేశారు.. గత విచారణ సందర్భంగా కే ఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. అయితే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో ఎటువంటి దాఖలు చేయలేదు.. దాంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసారి.
Malegaon blast: “కాషాయ ఉగ్రవాదం కట్టుకథ”, మోహన్ భగవత్ అరెస్ట్ కోరారు: మాజీ ఏటీఎస్ అధికారి సంచలనం..
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
కేంద్ర ప్రభుత్వంతో పాటు బెట్టింగ్ యాప్స్ లో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్రాలకు, ఈడి, ట్రాయ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన అంశాలపై కోర్టుకు రిప్లై ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది.. ఈ కేసు తదుపరి విచారణలో ఆగస్టు 18 వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం..
బెట్టింగ్ యాప్స్ కేసులో పార్టీ పర్సన్ గా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ తన వాదన వినిపించారు.. ధూమపానం కంటే బెట్టింగ్ యాప్స్ మరింత ప్రమాదం అని, దేశంలో ఉన్న యువత బెట్టింగ్ యాప్స్ తో ప్రాణాలు బలి తీసుకుంటున్నారని కోర్టుకు విన్నవించారు పాల్.. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకుండా సెలబ్రిటీలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.. దేశంలో కొన్ని యాప్స్ ను ఇప్పటికే నిషేదించారని.. వాటిలాగే బెట్టింగ్ యాప్స్ ని కూడా నిషేధించాలని కోర్టుకు విన్నవించారు పాల్.. ప్రతి వాదులు ఇచ్చే రిప్లై, అంశాలను పరిశీలించి తదుపరి విచారణ జరిగే ఆగస్టు 18 న ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది..
ENG vs IND: టీమిండియాకు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ అవుట్! ఐదవ టెస్ట్ గెలిచినా?
తాజావార్తలు
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోన్? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!