KA Paul : బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో బెట్టింగ్ యాప్స్ కేసు
- బెట్టింగ్ యాప్స్ నిషేధం కోసం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కే ఏ పాల్
- కేంద్రంతో పాటు ఈడి, ట్రాయ్, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
- ఆగస్టు 18కి బెట్టింగ్ యాప్స్ కేసులో తదుపరి విచారణ
- బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్నారు: సుప్రీంకోర్టులో కే ఏ పాల్ వాదనలు
యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ కేసును PMLA చట్ట కింద కేసునమోదు చేసిన ఈడి సైతం, ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారిస్తుంది. అయితే దేశంలో బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పిల్ దాఖలు చేశారు.. గత విచారణ సందర్భంగా కే ఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. అయితే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో ఎటువంటి దాఖలు చేయలేదు.. దాంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసారి.
Malegaon blast: “కాషాయ ఉగ్రవాదం కట్టుకథ”, మోహన్ భగవత్ అరెస్ట్ కోరారు: మాజీ ఏటీఎస్ అధికారి సంచలనం..
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
కేంద్ర ప్రభుత్వంతో పాటు బెట్టింగ్ యాప్స్ లో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్రాలకు, ఈడి, ట్రాయ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన అంశాలపై కోర్టుకు రిప్లై ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది.. ఈ కేసు తదుపరి విచారణలో ఆగస్టు 18 వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం..
బెట్టింగ్ యాప్స్ కేసులో పార్టీ పర్సన్ గా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ తన వాదన వినిపించారు.. ధూమపానం కంటే బెట్టింగ్ యాప్స్ మరింత ప్రమాదం అని, దేశంలో ఉన్న యువత బెట్టింగ్ యాప్స్ తో ప్రాణాలు బలి తీసుకుంటున్నారని కోర్టుకు విన్నవించారు పాల్.. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకుండా సెలబ్రిటీలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.. దేశంలో కొన్ని యాప్స్ ను ఇప్పటికే నిషేదించారని.. వాటిలాగే బెట్టింగ్ యాప్స్ ని కూడా నిషేధించాలని కోర్టుకు విన్నవించారు పాల్.. ప్రతి వాదులు ఇచ్చే రిప్లై, అంశాలను పరిశీలించి తదుపరి విచారణ జరిగే ఆగస్టు 18 న ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది..
ENG vs IND: టీమిండియాకు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ అవుట్! ఐదవ టెస్ట్ గెలిచినా?
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?