Illness for Students: అస్వస్థతకు గురైన విద్యార్థులు.. 40 మందికి వాంతులు, విరోచనాలు..
- కొండాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ లో అస్వస్థతకు గురైన విద్యార్థులు..
- ఫుడ్ పాయిజన్ తో 40 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు..
- నిన్నటి నుండి అస్తవ్యస్త కు గురి అయిన విద్యార్థులను పట్టించుకోని యజమాన్యం..
- ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illness for Students: ఓ ప్రవేట్ కాలేజీ ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కొండాపూర్ లో చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కాలేజ్ వాల్మీకి బ్రాంచ్ కొండాపూర్ లో చదువుకుంటున్న విద్యార్థలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిని తరువాత విద్యార్థులకు విపరీతమైన కడుపునొప్పి రావడం వాంతులు, విరోచనాలు కలగడంతో నీరసంతో బెడ్ కి పరిమితం అయ్యారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రంగంలోకి దిగింది. నిన్నటి నుండి అస్తవ్యస్తకు గురి అయిన విద్యార్థులను పట్టించుకోని యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థలకు గురయ్యారనే విషయం తెలియగానే AIYF యువజన సంఘం శ్రీచైతన్య కాజీజీకి చేరుకుంది. విద్యార్థుల యోగక్షేమాలపై ఆరా తీసింది. గంటలు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం పై మండిపడ్డారు.
Read also: California : కాలిఫోర్నియాలోని జూనెటీన్త్ వేడుకలో మళ్లీ హింస.. 15 మందిపై కాల్పులు
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
విద్యార్థుల ప్రాణాలతో శ్రీచైతన్య యాజమాన్యం చలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించాలని AIYF యువజన సంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ మంచి ఆహారం అందించడంలో శ్రీ చైతన్య యాజమాన్యం కోల్పోతుందని విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు తోడుగా AIYF యువజన సంఘం ఉంటుందని తెలిపారు. అస్వస్థతకు గురైనా విద్యార్థులను వెంటనే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. యాజన్యం దిగి వచ్చి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకోవాలని అన్నారు. సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా యాజమాన్యం అడిగిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం, మంచి ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!