Farmers are Worried: తెలంగాణలో ఈదురు గాలులతో వర్షం.. రైతులు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers are Worried: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీవర్షం కురిసింది. తీవ్ర ఎండవేడిమి , ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కాస్తా ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరంగా ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, షాపూర్నగర్, కాటారం, మహదేవపూర్ మండలాలలో గాలివాన బీభత్సం సృష్టించింది.
మహదేవపూర్ నుండి కాళేశ్వరం వెళ్లే 353 వ జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు ఇరువైపుల వాహనాలు రోడ్డుపై నిలిచాయి. స్థానికులు ట్రాక్టర్ సహాయంతో చెట్లను తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. మరోవైపు కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది.ఈ సమయంలో మనుషులు ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. 11 కెవి విద్యుత్ వైర్లపై వృక్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
Read More: Thief Falls Asleep: దొంగతనానికి వెళ్లి నిద్రలోకి జారుకున్న దొంగ.. కట్ చేస్తే!
రైతులు కళ్లాలలో ఆరబెట్టిన వరిధాన్యం ఈ అకాల వర్షానికి తడిసి ముద్దాయ్యాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధ్యాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నా ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నాడు. కాగా.. నగరంలో అరగంట పాటు కురిసిన ఈదురు గాలులకు ఆయా ప్రాంతాల్లోని కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
రాత్రి 9 గంటల వరకు జీడిమెట్లలో 4.48 సెం.మీ, గాయత్రీనగర్, గాజులరామారంలో 3.0 సెం.మీ, మోండామార్కెట్, కూకట్పల్లి రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో 2.30, సీతాఫల్మండి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 1.7 సెం.మీ, ముషీరాబాద్, పాటిగడ్డ, జిల్లావ్యాప్తంగా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్, చిలుకానగర్ ప్రాంతాల్లో 1.0 సెం.మీ నమోదైంది. రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Telangana Rains: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు వర్షాలు..
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!