Chit Fund Fraud: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Fraud: నగరంలో రోజురోజుకు పుట్టుకొస్తున్న కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు వినియోగదారులను నిండా ముంచేస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఏటా పదుల సంఖ్యలో చిట్ ఫండ్ కంపెనీలు ప్రారంభమవుతున్నాయి. దీంతో చిట్ ఫండ్ కంపెనీలను నమ్మి అమాయకులు బలి అవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో ఓ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.
Read also: Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి..
Also Read
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
అబిడ్స్ లోని తిలక్ రోడ్డులో ఆబిడ్స్ తిలక్ రోడ్డులో శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో చిట్ఫండ్ కార్యాలయం ఉంది. ఈ ఎంటర్ ప్తైజెస్ ను టెస్కాబ్ లో జనరల్ మేనేజర్గా పని చేస్తున్న వాణిబాల భర్త, కొడుకు కలిసి నడుపుతున్నారు. టెస్కాబ్కు వచ్చే డిపాజిట్ దారులను శ్రీ ప్రియాంక చిట్ఫ్ండ్ లో డిపాజిట్ చేయాలని వాణిబాల పంపించిన ప్రేరేపించేది. అంతే కాకుండా.. 15 నుంచి 18 శాతం వడ్డీ వస్తుందని వాణిబాల డిపాజిట్ దారులను నమ్మించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ లు వసూలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులో జనరవ్ మేనేజర్ గా వాణిబాల ఉండటంతో ఆమెను నమ్మి కస్టమర్లు బారీగా డిపాజిట్ లు చేశారు. నేతాజీ, వర్షలు ఇద్దరు కలిసి చిట్ఫండ్స్ కార్యాలయాన్ని గత 20 ఏళ్ళుగా నడుపుతున్నారు.
Read also: Mahaboobnagar: మహబూబ్ నగర్ లో చికెన్ గున్యా కేసులు.. భయాందోళనలో ప్రజలు
గత జనవరి నుండి డిపాజిట్లకు వడ్డీలను నిలిపివేశారు. బాధితుల ఆందోళనతో చిట్ఫండ్ కార్యాలయానికి బయలు దేరారు. దీంతో కార్యాలయం తాళంతో కనిపించింది. టెస్కాబ్ జనరల్ మేనేజర్ వాణిబాల, ఆమె భర్త నేతాజి, కుమారుడు హర్షలు పరారీలో ఉన్నారు. సీసీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రంగప్రవేశం చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 31 వ తేదీన వాణి బాల రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. కేసు నేపథ్యంలో టెస్కాబ్ వాణిబాలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. చిట్ ఫండ్ పేరుతో ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఇటువంటి వారి పట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
https://www.youtube.com/watch?v=jdHhzXbFXu0
Poll violence in AP: ఏపీలో అల్లర్లపై నేడు మరో నివేదిక ఇవ్వనున్న సిట్..
తాజావార్తలు
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!